ముగించు

జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఐ. ఏ. ఎస్ గారు కోవిడ్ -19 మరియు ముందు జాగ్రతల మీద సమీక్షా సమావేశం 28-07-2021 న నిర్వహించారు , జాయింట్ కలెక్టర్లు శ్రీ టి. ఎస్. చేతన్.,ఐ. ఏ. ఎస్,(వి , డబల్యూఎస్ &డి ) , శ్రీ విశ్వనాధన్,ఐ. ఏ. ఎస్,(హౌసింగ్) మరియు శ్రీమతి కె. క్రిష్ణవేణి (ఏ&డబల్యూ) పాల్గొన్నారు.

ప్రచురణ తేది : 29/07/2021

one

two

three