వార్తలు & నవీకరణలు
- సన్నాహాల్లో భాగంగా బుధవారం ఉదయం కేంద్రీయ విద్యాలయం ఒంగోలులో నిర్వహించిన మెగా యోగాభ్యాసానికి ఎస్ ఎన్ పాడు ఎమ్మెల్యే శ్రీ బి.ఎన్. విజయకుమార్ గారు, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి. గంగాడ సుజాత గారు, AP టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. నూకసాని బాలాజీ గారు, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S., మరియు జాయింట్ కలెక్టర్ శ్రీ R. గోపాల కృష్ణ 20.05.2025న కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ 07.05.2025 తేదీ న GGHలో ఏర్పాటు చేసిన హ్యాండ్ పోర్టబుల్ ఎక్స్-రే యూనిట్ను మరియు పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ యొక్క స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన గ్రహణ మోర్రి, క్లెఫ్ట్ లిప్ మరియు క్లెఫ్ట్ లిప్ టెస్ట్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు.
- కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ ఐ.ఎ.ఎస్., 17-04-2025న జిల్లా స్థాయి అధికారులతో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (ఇ-చెక్) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- 10.4.2025న అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు తహసీల్దార్లకు బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్, 1976 గురించి అవగాహన కల్పించడానికి కలెక్టరేట్లోని PGRS కాన్ఫరెన్స్ హాలులో జరిగిన జిల్లా స్థాయి వర్క్షాప్లో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ I.A.S. పాల్గొన్నారు.
- 02.04.2025న పిసి పల్లి మండలం దివాకరపల్లెలో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కు గౌరవనీయ విద్య మరియు ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు.