వార్తలు & నవీకరణలు
- కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ ఐ.ఎ.ఎస్., 17-04-2025న జిల్లా స్థాయి అధికారులతో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (ఇ-చెక్) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- 10.4.2025న అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు తహసీల్దార్లకు బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్, 1976 గురించి అవగాహన కల్పించడానికి కలెక్టరేట్లోని PGRS కాన్ఫరెన్స్ హాలులో జరిగిన జిల్లా స్థాయి వర్క్షాప్లో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ I.A.S. పాల్గొన్నారు.
- 02.04.2025న పిసి పల్లి మండలం దివాకరపల్లెలో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కు గౌరవనీయ విద్య మరియు ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు.
- జిల్లాలో అమలవుతున్న ప్రత్యేక కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు ప్రదానం.నిర్వాహకుల చేతుల మీదగా అందుకున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా గారు తేదీ 29.03.2025
- గ్రామ రైతులలో MNREGS పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం, వ్యవసాయ చెరువుల ఏర్పాట్లు, CC రోడ్ల నిర్మాణంలో పురోగతి మరియు గోకులాల నిర్మాణ పురోగతికి సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ I.A.S. మరియు ఇతర అధికారులు 21-03-2025న పాల్గొన్నారు.