వార్తలు & నవీకరణలు
- 15.2.2025న కొండపి మండలం జర్లపాలెం గ్రామంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మంత్రి డా.డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మరియు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా I.A.S.
- సురక్షిత ఇంటర్నెట్ గురించి అవగాహన సదస్సు ఎన్ ఐ సి డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ కార్యలయం నందు 11.02.2025 తేదీ న పి జి ఆర్ ఎస్ హాల్ లో నిర్వహించారు
- ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’పై కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ ఐ.ఎ.ఎస్. 3.2.2025న మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
- కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ ఐ.ఎ.ఎస్., మరియు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల కృష్ణ ఐ.ఎ.ఎస్. 28.1.2025న ప్రకాశం భవన్లో అన్ని విభాగాల జిల్లా అధికారులతో వచ్చే నెలలో నిర్వహించనున్న డి.ఆర్.సి.పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
- 21.1.2025 న ప్రకాశం భవన్లో PM అవార్డులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ I.A.S. సమావేశం నిర్వహించారు.