ముగించు

జిల్లా గురించి

ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, దివంగత శ్రీ టంగుటూరి “ప్రకాశం పంతులు”( ఆంధ్ర కేసరి) గారి జ్ఞాపకార్థం దీనిని 1972 లో ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ జిల్లాలోని నాగులుప్పల పాడు మండలానికి చెందిన కనుపర్తి పంచాయతికి చెందిన కుగ్రామమైన వినోదరాయుని పాలెంలో జన్మించారు .  ఇంకా చదవండి

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ముఖ్యమంత్రి
కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్
శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా,ఐ. ఏ. ఎస్ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్