వార్తలు & నవీకరణలు
- 02.04.2025న పిసి పల్లి మండలం దివాకరపల్లెలో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కు గౌరవనీయ విద్య మరియు ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు.
- జిల్లాలో అమలవుతున్న ప్రత్యేక కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు ప్రదానం.నిర్వాహకుల చేతుల మీదగా అందుకున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా గారు తేదీ 29.03.2025
- గ్రామ రైతులలో MNREGS పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం, వ్యవసాయ చెరువుల ఏర్పాట్లు, CC రోడ్ల నిర్మాణంలో పురోగతి మరియు గోకులాల నిర్మాణ పురోగతికి సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ I.A.S. మరియు ఇతర అధికారులు 21-03-2025న పాల్గొన్నారు.
- 11-03-2025న భూమి రిజిస్ట్రేషన్లు మరియు రీసర్వేకు సంబంధించి ప్రత్యేక CCLA కార్యదర్శి శ్రీమతి జయలక్ష్మి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియ I.A.S., మరియు జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్.గోపాల కృష్ణ I.A.S. మరియు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు పాల్గొన్నారు.
- 03.03.2025 తేదీ న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఒంగోలులోని రిమ్స్ నుండి నెల్లూరు బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి ఎ తమీమ్ అన్సారియ ఐ.ఎ.ఎస్.