వార్తలు & నవీకరణలు
- జిల్లా కలెక్టర్ శ్రీ ఎ.ఎస్.దినేష్ కుమార్ గారు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని QIS కాలేజీ నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు, ఒంగోలు (10-08-2022
- 03.08.2022 న స్వాతంత్ర సమరయోధులు శ్రీ కాకాని వెంకటరత్నం జయంతి, గాయపడిన మాజీ సైనికులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్. దినేష్ కుమార్ గా..
- ఆజాది కా అమృత్ మహోత్సవ్ ప్రారంభించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు , మున్సిపాలిటీ మేయర్ గంగాడ సుజాత గారు , ఇతర జిల్లా అధికారులు మరియు ప్రముఖులు, ఒంగోలు, 01-08-2022
- 20-07-2022 న ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాలలో పురోగతిపై సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు.
- గౌరవనియులైన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ శ్రీమతి. బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, మున్సిపల్ మేయర్ గంగాడ సుజాత గారు & ఏపీ ప్రభుత్వం. సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ రావు గారు మరియు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ A S దినేష్ కుమార్ I.A.S. గారు ,15-07-2022న ఒంగోలు స్పందన భవన్లో YSR వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు