వార్తలు & నవీకరణలు
- 20.5.2023 న ఎంపీడీఓ కార్యాలయంలో వికలాంగులకు మోటారు ట్రైసైకిళ్లను మరియు మత్స్యకారులకు పరికరాలను పంపిణీ చేసిన శ్రీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్ గారు, మరియు ఇతర ప్రజా ప్రతినిధులు.
- జాతీయ డెంగీ దినోత్సవం బ్రోచర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్రీ.ఏ.ఎస్.దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీ.కె.శ్రీనివాసులు మరియు DRO, ఒంగోలు (15-05-2023)
- 03.05.2023 న పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. ఏ ఎస్ దినేష్ కుమార్ గారు.
- 26-04-2023 కొప్పోలులో మురుగునీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ. ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్, స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఔడా చైర్పర్సన్ శ్రీమతి సింగరాజు మీనా కుమారి, ఇతర అధికారులు
- 25.4.2023 న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ ఏ ఎస్ దినేష్ కుమార్ గారు.