ముగించు

తేదీ 16.07.2021 ఒంగోలు ప్రకాశం భవన్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా వ్యవసాయ మండలి సమావేశంలో లో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, సంయుక్త కలెక్టర్ జె.వి మురళి.

ప్రచురణ తేది : 17/07/2021

one

two

three