ముగించు

16.09.2020న గ్రామ వార్డు సచివాలయం పరీక్షల నిర్వహణపై వీడియో సమావేశం ద్వారా సూచనలు ఇస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మరియు సంయుక్త కలెక్టర్లు శ్రీ టి.ఎస్.చేతన్, టి.బాపిరెడ్డిలు

ప్రచురణ తేది : 16/09/2020

1
2
3