ముగించు

మన పాలన – మీ సూచన 2 వ రోజు కార్యక్రమం

ప్రచురణ తేది : 27/05/2020

తేదీ26.05.2020 ఒంగోలు ప్రకాశం భవనం స్పందన సమావేశ భవనం నందు 2వ రోజు తొలి యేడు-జగన్న తోడు మన పాలన – మీ సూచన కార్యక్రయం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వీక్షణ సమావేశం కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి , విద్యాశాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ , జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ శ్రీ టి.ఎస్ చేతన్,ఎమ్.యల్.ఏ. మరియు జిల్లా అధికారులు మత్స్యకారులు, రైతులు, వ్యవసాయ మరియు అనుబంధ సంస్థలు పాల్గొన్నారు

meeting

meeting two