16-09-20 న జిల్లా కలెక్టర్ గారు గుంటుపల్లి గ్రామ (బల్లికురవ మండలం) సచివలయాని తనిఖీ చేశారు .
ప్రచురణ: 17/09/2020
16.09.2020న గ్రామ వార్డు సచివాలయం పరీక్షల నిర్వహణపై వీడియో సమావేశం ద్వారా సూచనలు ఇస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మరియు సంయుక్త కలెక్టర్లు శ్రీ టి.ఎస్.చేతన్, టి.బాపిరెడ్డిలు
ప్రచురణ: 16/09/2020
14.9.2020 న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒంగోలు లోని కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ -19 పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 16/09/2020
12.09.2020 న జిల్లా కలెక్టర్ గారు గ్రామ-వార్డ్ సెక్రటేరియట్ రిక్రూట్మెంట్ పరీక్షలు -2020 గురించి ప్రకాశం భవంలోని స్పందన భవన్లో సమావేశాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 14/09/2020
07.09.2020 న జిల్లా కలెక్టర్ గారు వైయస్ఆర్ చెయుతా పై డిపిఎంలు, ఎపిఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 08/09/2020
డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒంగోలు లో కోవిడ్ -19 పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు (4-9-20)
ప్రచురణ: 05/09/2020
31.08.2020 న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల ప్రవేశ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ గారు , ఎస్ పి సిద్దార్థ్ కౌశల్ గారు, జేసీ టి. ఎస్ చేతన్ గారు.
ప్రచురణ: 01/09/2020
28.08.2020 న కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు ,జాయింట్ కలెక్టర్ శ్రీ. వి. మురళి గారు , ఆర్ డి ఓ ఎం. శేషిరెడ్డి గారు మార్కపురం ఆర్డిఓ కార్యాలయంలో వెలిగోండ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రచురణ: 29/08/2020
25.08.2020 న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె. విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు పాల్గొన్నారు.
ప్రచురణ: 26/08/2020
జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు 24.08.2020 న కలెక్టర్ ఛాంబర్ లో వైద్యులు మరియు ఆరోగ్య అధికారులతో కోవిడ్ 19 పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ప్రచురణ: 25/08/2020